

No.1 Short News
Sk.Asma Reporter 9948680044జన రంజక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దొనకొండ మండలం, దొండపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకొని ఆమె మాట్లాడారు ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలతో జన రంజక ప్రభుత్వంగా ముందుకు వెళుతుందన్నారు.
Latest News
25 Apr 2025 11:34 AM