No.1 Short News

Umar Fharooq
పంజా విసురుతున్న కరోనా మహమ్మారి కరోనా వచ్చిన 21 ఏళ్ల యువకుడు మృతి
మహారాష్ట్రలోని థానేలో కరోనా వైరస్ సోకిన 21 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతూ మరణించినట్టు అధికారులు వెల్లడించారు. వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం కరోనా వచ్చిన యువకుడు గురువారం నాడు తీవ్రమైన డయాబెటిస్ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. అనంతరం అతనికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే, చికిత్స పొందుతున్న ఆ యువకుడు మృతి చెందాడు.
Latest News
25 May 2025 09:22 AM
0
23

Newsread
For better experience and daily news update.
Download our app from play store.