No.1 Short News

Umar Fharooq
ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా కమ్మేసిన నైరుతి రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన సమాచారం అందించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా పూర్తిగా విస్తరించాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. పరిణామంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని ఆయన అన్నారు.
Latest News
29 May 2025 06:46 AM
0
13

Newsread
For better experience and daily news update.
Download our app from play store.