No.1 Short News

P.Prakash
నాగాయలంక: ఇరిగేషన్ రంగంలో అభివృద్ధి పనులు వేగవంతం
ఇరిగేషన్ రంగంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. బుధవారం నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఫ్లడ్ డామేజ్ రిపేర్ ఫండ్స్ రూ.7.95 లక్షలతో చేపట్టిన పనుల్లో భాగంగా భావదేవరపల్లి రెగ్యులేటర్ మందపాకల హెడ్ స్లూయీజులకు ఏర్పాటు చేసిన నూతన గేట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన వెంట ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవన బోయిన వెంకటేశ్వరరావు, రైతులు ఉన్నారు.
Local Updates
22 Jan 2025 23:05 PM
0
32