No.1 Short News

Newsread
ముండ్లమూరు లో రెచ్చిపోయిన దొంగలు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో శుక్రవారం దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమాని లేని సమయాన్ని చూసి ఓ ఇంటిలోకి చొరబడ్డ దొంగలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకు వెళ్లారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎంత మొత్తంలో నగదు బంగారం పోయిందో పోలీసులు విచారణలో వెల్లడిస్తామని తెలిపారు.
Crime News
04 Oct 2025 06:23 AM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.