No.1 Short News

P.Prakash
కోడూరు: దొంగను పట్టించిన సీసీ కెమెరాలు
అయ్యప్ప స్వామి దేవాలయంలో హుండీ దొంగతనం చేసిన దొంగను సీసీ కెమెరాలు పట్టించాయని కోడూరు ఎస్సై చాణిక్య తెలిపారు. కోడూరు అయ్యప్ప స్వామి దేవాలయంలోని హుండీని దొంగిలించారని ఆలయ ధర్మకర్త బడే భావన నారాయణ ఫిర్యాదు మేరకు ఆలయం వద్ద ఉన్న సిసి ఫుటేజ్ ని పరిశీలించి హుండీ దొంగిలించిన తమ్ము వీరరాఘవయ్యను పట్టుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ మసీదులు ప్రార్థన మందిరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
Local Updates
24 Jan 2025 19:57 PM
3
42

Newsread
For better experience and daily news update.
Download our app from play store.