No.1 Short News

P.Prakash
అవనిగడ్డ: ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలని మంత్రికి వినతి
అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ ను కోరారు. శుక్రవారం విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలసి అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పించవలసిన సౌకర్యాలపై మంత్రికి విన్నవించారు. త్వరలో సిబ్బంది నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. బిజెపి నాయకులు టీవీ. గిరి తదితరులు పాల్గొన్నారు.
Local Updates
25 Jan 2025 09:54 AM
0
38

Newsread
For better experience and daily news update.
Download our app from play store.