No.1 Short News

Rasul.Sk
తాళ్లూరు లో కుక్కల దాడిలో గాయపడ్డ జింక
మండలంలోని రాజానగరంలో శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. అడవిలో సంచరించే జింక అనుకోకుండా గ్రామంలోకి వచ్చింది. జింకపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. స్థానికులు తాళ్లూరు పశువైద్య కేంద్రానికి తరలించారు. వెనుక భాగంలో గాయపడినట్టు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అన్నారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Local Updates
25 Jan 2025 21:30 PM
1
38

Newsread
For better experience and daily news update.
Download our app from play store.