No.1 Short News

Newsread
రామచంద్రాపురం లో పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న మారెళ్ల
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి కడియాల లలిత సాగర్ ఆదేశాలతో దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు..ఈ కార్యక్రమంలో పంచాయితి కార్యదర్శి హరిత....మరియు సచివాలయ సిబ్బంది ఆదిలక్ష్మి...లావణ్య...నాయక్...రమేష్...పాల్గొన్నారు
Local Updates
01 Feb 2025 15:45 PM
2
27