No.1 Short News

Newsread
జర్నలిస్టుల అక్రిడేషన్ మరో మూడు నెలల పొడిగింపు
అమరావతి: జర్నలిస్టుల అక్రిడేషన్ కాల పరిమితిని మరో మూడు నెలల పాటు పొడిగింపు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఇచ్చిన అక్రిడేషన్ గడువు 28వ తేదీ(రేపటి)తో ముగుస్తోంది. దీంతో మే నెల 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
Breaking News
27 Feb 2025 19:27 PM
2
28

Newsread
For better experience and daily news update.
Download our app from play store.