

No.1 Short News
NewsreadChandrababu: దావోస్కు వెళ్లే చంద్రబాబు టీమ్ లో ఎవరెవరుంటారంటే...!
ఈ నెల 20 నుంచి 24 వరకూ సీఎం దావోస్ లో పర్యటన
ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
సీఎం బృందంలో మొత్తం 9 మంది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకూ దావోస్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో చంద్రబాబు నేతృత్వంలో తొమ్మిది మంది బృందం పాల్గొననుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అక్కడ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు.
Breaking News
13 Jan 2025 10:02 AM