No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
దొనకొండ: నీటి కుంటలో పడి బాలుడి మృతి
దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు... బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Local Updates
07 Apr 2025 12:06 PM
0
17

Newsread
For better experience and daily news update.
Download our app from play store.