Thursday, March 28, 2024

కేంద్రం మరో షాక్.రైళ్లలో సీనియర్ సిటీజన్ల రాయితికి మంగళం..!!

కేంద్రం మరో షాక్.

సీనియర్ సిటీజన్లకు షాకిచ్చిన రైల్వేశాఖ

రైళ్లలో సీనియర్ సిటీజన్ల రాయితికి మంగళం

దిల్లీ:సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది.రైల్వే టికెట్ దరాలపై వృద్ధులకిచ్చే రాయితిని పునరుద్ధరించబోమని స్పష్టం చేసింది. కోవిడ్ పరిస్థితుల నేపత్యంలో అన్నీ రాయితిలనూ రద్దు చేసిన రైల్వేశాఖ..కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించింది. దీంతో వృద్ధులకిచ్చే రాయితిని పునరుద్ధరించాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రయటన చేసింది. గతంతో కొనసాగించిన అన్ని రాయితీలను తిరిగి పునరుద్దరించే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular