

No.1 Short News
Newsreadదర్శి: ఆపరేషన్ సింధూర లో పాల్గొన్న ఆర్మీ ను అభినందిందిన దర్శి తహసీల్దార్ & ఎస్సై.
బుధవారం సాయంత్రం గం.5.00 లకు దర్శి పట్టణంలోని గడియార స్థంభం వద్ద దర్శి తహశీల్దారు వారి సమక్షములో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ఆర్మీ జరిపినటువంటి ఆపరేషన్ సిందూర్ చర్యలో పాల్గొన్న సైనికులకు అభినందనలు తెలియజేయు నిమిత్తం అభినందన కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర లో పాల్గొన్న ప్రతి సైనికునికి అభినందనలు తెలిపారు, అనంతరం భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.
Latest News
08 May 2025 02:56 AM