No.1 Short News

Newsread
3.5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన డా|| గొట్టిపాటి లక్ష్మీ.
దొనకొండ మండలం పడమటి వెంకటాపురం గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు గారి కుమారుడు శ్రీ సాయి కి ₹3,50,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి LOC చెక్కును దర్శి టిడిపి ఇంచార్జి డా|| గొట్టిపాటి లక్ష్మీ గారు నరసరావుపేటలోని తన నివాసం వద్ద బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కంచర్ల శ్రీనివాసరావు, దొనకొండ మండల ఐ.టిడిపి అధ్యక్షులు వై.కే. చౌదరి పాల్గొన్నారు.
05 Nov 2025 18:11 PM
0
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.