No.1 Short News

Newsread
తెలుగు రాష్ట్రాల్లో ఆగని బస్సు ప్రమాదాలు
పార్వతి మన్యం జిల్లాలో ప్రమాదానికి గురైన మరో బస్సు.మంటల్లో ఒడిశా ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం.పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఘటన.ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపిన డ్రైవర్.తప్పిన ప్రాణపాయం, మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు.విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న బస్సు అని సమాచారం.
Latest News
06 Nov 2025 11:28 AM
0
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.