

No.1 Short News
Rasul.Skనిఘా నీడలో గ్రామాలు
ముండ్లమూరు మండలం లోని గ్రామాలలో సీసీ కెమెరాలును ఎస్ఐ వై నాగరాజు ఏర్పాటు చేయించారు. గ్రామాలలో దాతలు సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. అద్దంకి, దర్శి రోడ్లలో ప్రధాన కూడలిలో గ్రామాలలో ఎంట్రన్స్ లో, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాలు ఏర్పాటు వలన ప్రతి ఒక్కరి కదలిక గమనించవచ్చునని, కొంతమేర నేరాలు తగ్గుతాయని ఎస్ఐ నాగరాజు తెలిపారు.
Latest News
12 Mar 2025 14:07 PM