తాళ్లూరులో వైసీపీకి షాక్ — 30 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం! 💛
తాళ్లూరు మండలం వైసీపీ వైస్ ఎంపీపీ యిడమ వెంకటేశ్వర రెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ యిడమకంటి రమాదేవి , తాళ్లూరు మండలానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
దర్శి పట్టణంలోని పి.టి.యస్. కన్వెన్షన్ హాల్ లో జరిగిన టిడిపి ప్రమాణస్వీకార సభ వేదికపై దర్శి టిడిపి ఇన్చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు , యువనాయకుడు డా. కడియాల లలిత్ సాగర్ సమక్షంలో పార్టీలో చేరిక జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, క్లస్టర్ ఇన్చార్జీలు, యువ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.