2.5 లక్షల LOC చెక్కును అందచేసి డా|| గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణం గాంధీనగర్ నివాసి బట్టువరపు అడుగుల శ్రీనివాసులకు అనారోగ్య కారణంగా సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2,50,000/- LOC చెక్కును దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బుధవారం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు చిన్నా తదితరులు పాల్గొన్నారు.