No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో పహాగ్ గాం మృతులకు క్రోవత్తులతో నివాళులు
పహాల్గం ఉగ్రదాడి ని ఖండిస్తూ మృతులకు నివాళిగా బిర్కుర్ లో బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది కాశ్మీర్ అందాలను అశ్వదించేందుకు వెళ్లిన అమాయక ప్రజల పై దాడి చేయడం బాధాకరం అలాగే కులం అడుగకుండ మతం చూసి నువు హిందువు అయితే చాలు అని చూసి చంపడం బాధాకరం ఈ కార్యక్రమంలో ,పార్టీల కు అతీతంగా గ్రామ పెద్దలు గ్రామ యువత పాల్గొన్నారు. News Read Birkur Reporter : Sai Raja
Latest News
25 Apr 2025 20:49 PM
2
24

Newsread
For better experience and daily news update.
Download our app from play store.