No.1 Short News

Newsread
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.
కేంద్రం అనుమతి ఉంటేనే రాష్ట్రాల్లో ట్యాపింగ్. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. 30 రోజుల్లో అమల్లోకి రానున్న కొత్త ప్రతిపాదనలు. రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అధికారాలపై పరిమితులు. ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్‌లు ట్యాప్ చేయాలంటే ఇకపై కేంద్రప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ట్యాపింగ్ అధికారం ఆయా రాష్ట్రాల వరకే పరిమితం. కేంద్ర హోంశాఖ అనుమతి ఉంటేనే ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్.
Latest News
29 Jun 2025 19:17 PM
0
19

Newsread
For better experience and daily news update.
Download our app from play store.