No.1 Short News

Newsread
కూతురు ని చంపబోతే అడ్డుపడిన అత్త మమలను నరికిన అల్లుడు
నెల్లూరు జిల్లా లో అమానుషం...సొంత వారిని నరికి చంపిన వెంగయ్య అనే మానవ మృగం దుత్తలూరులో కూతురును చంపబోగా అడ్డుకున్న అత్త మామలను నరికి చంపిన అల్లుడు మృతులు జయమ్మ (60),కల్లయ్య (65)గా గుర్తింపు. వెంకాయమ్మ అనే మహిళకు కత్తి గాయాలు. నెల్లూరు జిల్లా దుత్తలూరు ఏసీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి జంట హత్యలు కలకలం రేపింది. మద్యం మత్తులో భార్య వెంకాయమ్మపై కత్తితో భర్త వెంగయ్య విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు యత్నించిన అత్త జయమ్మ (60), మామ కల్లయ్య (65) లను కత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Crime News
30 Jun 2025 12:10 PM
0
18

Newsread
For better experience and daily news update.
Download our app from play store.