No.1 Short News

P.Prakash
కోడూరు: గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి
గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. కోడూరు మండలం మందలపాకల నుంచి ఇరాలి వరకు పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్ట్ యూనిట్ పర్యవేక్షణలో పీ.ఎం. జీ. ఎస్. వై -3 నిధులు రూ.3.88 ఓట్లతో ఐదు కిలోమీటర్లు పొడవున నిర్మిస్తున్న నూతన తారు రోడ్డును ఆయన బుధవారం పరిశీలించారు మందపాకల నుంచి చింతకోళ్ల వరకు ఉన్న రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేస్తామన్నారు.
Local Updates
22 Jan 2025 23:05 PM
1
40