No.1 Short News

Newsread
పడవ బోల్తా.. 40 మంది గల్లంతు
నైజీరియాలోని వాయువ్య సోకోట్ రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్ కు వెళ్తుండగా ప్రమాదం ఈ ఘటనలో 40 మంది గల్లంతవగా.. 10 మందిని రక్షించినట్లు పేర్కొన్న జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు
18 Aug 2025 13:33 PM
0
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.