No.1 Short News

Rasul.Sk
బెల్టు షాపుపై దాడి... 25 మద్యం బాటిళ్లు పట్టివేత: ఎస్ఐ నాగరాజు
మండలంలోని శంకరాపురం గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపుపై బుధవారం దాడి చేసిన ఎస్ఐ వై నాగరాజు పోలీస్ సిబ్బంది బెల్టు షాపుపై దాడి చేసి 25 మద్యం బాటిళ్ళుని సీజ్ చేసి కేసు నమోదు చేశారని ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మిన, మద్యం విక్రయించిన వారిపై ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది వెంకటేశ్వరరావు, మరియ బాబు, పున్నారావు తదితరులు పాల్గొన్నారు.
Local Updates
23 Jan 2025 09:33 AM
3
52

Newsread
For better experience and daily news update.
Download our app from play store.