No.1 Short News

P.Prakash
ఘంటసాల: వాహనం ఢీకొని హోమ్ గార్డ్ యశ్వంత్ మృతి
మచిలీపట్నం పోలీస్ హెడ్ కోటర్స్ లో విధులు నిర్వహించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని హోంగార్డు మృతి చెందిన సంఘటన ఘంటసాల మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల అందించిన వివరాలకు మేరకు చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన గొరి పర్తి యశ్వంత్ (20) ఘంటసాల శివారు జిలగల గండి కాలనీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు.
Local Updates
23 Jan 2025 20:13 PM
1
36