No.1 Short News

P.Prakash
అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి లో
యువగళం యువ సారధి, రథసారథి ఐటి & విద్యాశాఖ మాత్యులు, శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భం గా రోగులకు పండ్లు, రొట్టెలు పంపిని చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు NRI- ప్రముఖ పారిశ్రామికవేత శ్రీ బొబ్బా గోవర్ధన్ గారు. అధేవిధముగా గోవర్ధన్ గారు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ దేశంలో మొట్టమొదటిసారిగా నారా లోకేష్ బాబు గారు కార్యకర్తలకు సంక్షేమ అనేది ఏర్పాటు చేసి విద్యకు వైద్యానికి అదేవిధంగా కార్యకర్తలు ప్రమాదవశాత్తును మరణిస్తే వారిని ఆదుకోవడానికి సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక కోటి యాభై ఐదు వేలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ 3 వ తరానికి ఒక దిక్సూచిగా నిలుస్తాడాని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ లోను ఆంధ్ర ప్రదేశ్ లోను నాయకులు ఎంతోమంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు కడిగిన ముత్యములా యువగళం పాదయాత్ర చేసి తాను నిప్పు అని నిరుపించుకున్న యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు అని ఈ సందర్భంగా తెలియచేసారు., అనంతరం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలోకొల్లూరి వెంకటేశ్వరరావు, కర్ర సుధాకర్, బచ్చు రఘునాథ్, బండే కనకదుర్గ, మండలి రామ్మోహన్రావు, విశ్వనాథపల్లి పాప, మట్ట నారాయణమ్మ, సనక అన్నపూర్ణమ్మ, సీతారావమ్మ, పరుచూరి దుర్గాప్రసాద్, దాసినేని శ్రీనివాసరావు, అన్నపురెడ్డి లక్ష్మీనారాయణ, ఘంటసాల రాజమోహన్రావు, మాదివాడ రత్నారావు, లుక్కా పిచ్చయ్య, లింగం బాబురావు, అడపా శ్రీనివాసరావు, మేడికొండ విజయ్, మెరుగు సోమిరెడ్డి, కూరాకుల ప్రసాద్, మొగల్ మొరాజ్, గుంటూరు వినయ్, చెన్ను గాంధీ, ఎలవర్తి చిన్న, కొండవీటి గోవిందు, నాగిడి రాంబాబు, బచ్చు శ్రీనివాసరావు, బచ్చు రంగారావు, కనకాల సత్యంబాబు, చెన్ను బాబురావు, చెన్ను గాంధీ, బడే సుబ్బారావు, తుంగల ఆంజనేయులు, కోట సాయి తoడు గంగాధర్, తూమాటి ప్రసాద్, బట్టు నరసింహారావు, రాఘవులు, తదితరులు పాల్గొన్నారు..
Local Updates
24 Jan 2025 21:03 PM
3
43