No.1 Short News

P.Prakash
ఘంటసాల: బౌద్ధ స్తూపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
చారిత్రక వారసత్వ గ్రామంగా ఘంటసాల కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఘంటసాల లో ప్రాచీన బౌద్ధ స్తూపం వద్ద ధమ్మధజ బంతేజీ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధునికి ప్రత్యేక పూజలు, బౌద్ధ బోధనల కరపత్రం ఆవిష్కరణ, విద్యార్థులకు సత్ప్రవర్తనపై అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ శయన బుద్ధ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం అవుతుందన్నారు.
Local Updates
25 Jan 2025 09:54 AM
0
32