No.1 Short News

P.Prakash
ఘంటసాల: సూర్యఘర్ పై ప్రజల్లో అవగాహన పెంచాలి
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మెప్మా పీడీ పి. సాయిబాబు సూచించారు. శనివారం ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సాయిబాబు మాట్లాడుతూ మూడు కిలోవాట్ల సోలార్ రుఫప్ ప్లాంట్ కెపాసిటీ ద్వారా 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించుకోవచ్చని, రూ.78 వేల సబ్సిడీ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బారావు పాల్గొన్నారు.
Local Updates
26 Jan 2025 07:46 AM
1
35