No.1 Short News

Newsread
MA షరీఫ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఖాజా ఫరీద్
ఈరోజు నంద్యాలలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ నందు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీస్ వ్యవహారాల సలహాదారులు ఎం.ఏ షరీఫ్ గారిని మర్యాదపూర్వ కలిసిన టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రెటరీ షేక్ ఖాజా ఫరీద్.
Latest News
28 Jan 2025 21:35 PM
0
23