No.1 Short News
NewsreadCyber Criminals: ఆరుగురు సైబర్నేరగాళ్లు అరెస్టు
Cyber Criminals: కృత్రిమ మేధ సహకారంతో ఇంటర్నెట్ ద్వారా ప్రజల్ని మోసం చేస్తున్న ఆరుగురు సైబర్ నేరగాళ్లను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. జామ్తారా జిల్లాలో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వెబ్సైట్ నుంచి 2700 మంది డేటాను సేకరించారు. 10 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆ నేరగాళ్ల వద్ద నుంచి అనేక మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఏటీఎం కార్డులు, డ్రోన్, హై రెజల్యూషన్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సృష్టించిన వెబ్సైట్ నుంచి సుమారు 2700 మంది డేటాను సేకరించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Latest News
30 Jan 2025 13:12 PM