No.1 Short News

Newsread
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బూచేపల్లి
మహాత్మా గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు లొని జిల్లా పార్టీ ఆఫీస్ నందు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.
Latest News
30 Jan 2025 13:34 PM
0
33