

No.1 Short News
T Maheshఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం మంత్రి సవితమ్మ
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం కోనాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు M.P.ఆంజినప్ప అనారోగ్యం తో బాధపడడం మండల నాయకుల ద్వారా తెలుసుకొన్న గౌరవ రాష్ట్రమంత్రివర్యులు శ్రీమతి.సవితమ్మ గారు తక్షణమే స్పందించి తన వంతుగా ఆర్థికసహాయం చేశారు.జై సవితమ్మ ~జై జై సవితమ్మ
Politics
31 Jan 2025 10:37 AM