No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు: రేషన్ బియ్యం పట్టివేత
ముండ్లమూరు మండలం తమ్మలూరు లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆటోలో సుమారు 70 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు ముండ్లమూరు ఎస్సై నాగరాజు తెలిపారు. వినుకొండ నుంచి ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Local Updates
03 Feb 2025 19:29 PM
4
30

Newsread
For better experience and daily news update.
Download our app from play store.