No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఉద్యోగం లో పెట్టిస్తాం అని ఆ ముగ్గురు మంత్రులు చెప్పి ఇప్పుడు జైలు కి పంపుతున్నారు
మా వీఆర్ఏలకు రేవంత్ రెడ్డి, సీతక్క, తీన్మార్ మల్లన ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇవాళ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇదేనా ప్రజా పాలన 80 రోజులు సమ్మె చేసి తెచ్చుకున్న G.O ఇంప్లిమెంట్ అవ్వడానికి మేము మళ్లీ కొట్లాడవలసి వస్తుంది మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు కాంగ్రెస్ గెలిస్తే మీకు ఉద్యోగాలు రావని అయినా నేను వినకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లాడి గెలిపిస్తే.. మా వాళ్ళు చెప్పిందే ఇప్పుడు నిజమైంది - news credits by Telugu Scribe
Politics
04 Feb 2025 12:45 PM
0
21

Newsread
For better experience and daily news update.
Download our app from play store.