No.1 Short News
Newsreadపార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించిన కైపు వెంకట కృష్ణారెడ్డి
1తారీకు నాడు అనారోగ్యంతో దర్శి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పుల సాయి కృష్ణ తండ్రి ప్పుల వెంకటేశ్వర్లు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది, అలాగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు కొప్పుల సాయికి మరియు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడందర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది, అలాగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు కొప్పుల సాయికి మరియు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం అన్ని విధాలుగా ఆదుకుంటాము అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల నాయకులు షేక్ రసూల్, బ్రహ్మం, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.
Latest News
04 Feb 2025 14:09 PM