No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ కొత్త జెర్సీ
ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు దాయాది దేశం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల గడాఫీ స్టేడియాన్ని సిద్ధం చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అదే స్టేడియంలో శుక్ర‌వారం నాడు తమ జ‌ట్టు కొత్త‌ జెర్సీ లాంచ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించింది.
Sports News
08 Feb 2025 12:16 PM
0
47