No.1 Short News

Newsread
ఫిబ్రవరి 13 న కుష్టు రోగులకు అండగా దర్శి లో పౌష్టికాహారం మెడికల్ కిట్ల పంపిణీ.
మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు దరిశి ఏరియాలోని కుష్ఠురోగులకు అవగాహన సదస్సు వివేకానంద హైస్కూల్ నందు పౌష్టికాహార సరుకులు,సబ్బులు,దుప్పట్లు,మెడికల్ కిట్టు పంపిణీ జరుగుతుని ఆ సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Latest News
12 Feb 2025 23:26 PM
0
15