No.1 Short News

Umar Fharooq
ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే
వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. జగన్ 2.0లో ప్రతి కార్యకర్త ఇంటికి పెద్దన్నగా అండగా ఉంటానని చెప్పారు. లంచాలకు తావు లేకుండా రూ. 2.71 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి వేశామని తెలిపారు. ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే, ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
Latest News
13 Feb 2025 08:15 AM
0
22

Newsread
For better experience and daily news update.
Download our app from play store.