No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
మానవతా సంస్థ ఆద్వర్యం లో కుష్టు వ్యాధిపట్ల అవగాహన సదస్సు
దర్శి లోని వివేకానంద స్కూల్ లో మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకుని స్పర్శ అనే కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యం లో అవగాహన కల్పించి 20 మందికి 1100 విలువ గల కిట్లు, పౌష్టికాహారం, దుప్పట్లు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా తహశీల్దార్ శ్రావణ్ కుమార్, నగర కమీషనర్ మహేష్ , ప్రముఖ వైద్యులు డా|| మల్లారెడ్డి మానవతా సంస్థ ప్రతినిధులు దేవతి ప్రసాద్, కపురం శ్రీనివాసరెడ్డి, రామాంజినేయులు, వెంకటరెడ్డి, గణేష్, లెప్రసి డాక్టర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Latest News
13 Feb 2025 13:13 PM
0
35