No.1 Short News

Shaida Reporter
ఏపీలో ఈ నెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష
ఏపీ రాష్ట్రంలో ఈ నెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు APPSC అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. ఉ.10 నుంచి 12:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మ.3 నుంచి సా.5:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
Latest News
14 Feb 2025 12:40 PM
0
32