No.1 Short News

Shaida Reporter
దర్శి లో దామోదర సంజీవయ్య జయంతి ఘనంగా నిర్వహణ
ఈరోజు దామోదర సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా స్థానిక తహశీల్దారు కార్యాలయంలో DT V వెంకటేశ్వర్లు,కపురం శ్రీనివాసరెడ్డి ఇరువురు కలసి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా,రాష్ట్రానికి మొదటి దళిత ముఖ్యమంత్రిగా 2సార్లు AICC అధ్యక్షునిగా,సంయుక్త మద్రాసు,ఆంధ్ర రాష్ట్రాల లో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో,కేంద్రంలొ అనేక సార్లు మంత్రిగాజేశారు.AICC తొలి దళిత అధ్యక్షుడిగా చేశారు.38 సంవత్సరాల చిన్నవయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కుతుందని IRCS ఎగ్జకూటివ్ మెంబరు,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి తెలిపారు.సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Latest News
14 Feb 2025 15:37 PM
1
46