No.1 Short News

Shaida Reporter
సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు 20 కుర్చీలు దానం చేసిన చింతా తిరుపతిరెడ్డి
దర్శి లోని గురుకుల పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన ఇచ్చిన అనంతరం దాత చింతా తిరుపతిరెడ్డి 20 కుర్చీలను విద్యాసంస్థలకు బహుకరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
Latest News
16 Feb 2025 17:56 PM
0
33