

No.1 Short News
Umar Fharooqనౌకరీ దో - నషా నహి
ఆంధ్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆద్వర్యంలో జరిగిన నౌకరీ ధొ- నషా నహి కార్యక్రమంలో అల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ భాను చిభ్,ఆంధ్ర ప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామ రావు,యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ మమత నాగి రెడ్డి తో కలిసి పాల్గొనడం జరిగింది. ఎన్నికల హామిళలో ఇచ్చిన ఉద్యోగ హామీలను,నిరుద్యోగ భృతి మరియు ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా సరఫరా జరుగుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో, కైపు వెంకటకృష్ణా రెడ్డి,అసంఘటిత కార్మికుల ,ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ ,దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, పాల్గొనడం జరిగింది.
Latest News
12 Mar 2025 14:58 PM