

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ కార్ ప్రమాదం జరిగిన బీజేపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం
ఈరోజు బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం లో చీకడపల్లి గ్రామం మరియు అంబం
గ్రామలల్లో బీజేపీ కార్యకర్తల ను పరామర్శించడానికి రుద్రూర్ మండల కమిటీ పిలుపు మేరకు బాన్సువాడ నియోజకవర్గం నాయకులు NRI కోనేరు శశాంక్ గారు రావడం జరిగింది చీకడపల్లి గ్రామం లో ఇటీవల బీజేపీ కార్యకర్తలకు కార్ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో చీకడపల్లి గ్రామ బూత్ అధ్యక్షుల భార్య మరియు కుమారుడికి మరియు రుద్రూర్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు గుడిసె ప్రభాకర్ కి గాయాలు అయ్యాయి వారి ఇద్దరిని కోనేరు శశాంక్ గారు 25 కేజీ ల బియ్యము మరియు ఒకొక్కరికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరియు అంబం గ్రామం లో నిన్న అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదం లో ఇద్దరి ఇంటి పెద్దలు లేని మహిళల ఇల్లులు అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది ఈ విషయం అంబం గ్రామ బీజేపీ కార్యకర్తలు కోనేరు శశాంక్ గారికి తెలియజేయండి జరిగింది కోనేరు శశాంక్ గారు వారిని కలిసి పరామర్శించి దైర్యం చెప్పి వారి రొండు కుటుంబాలకి 25 కేజీ ల బియ్యము ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, ప్రధాన కార్యదర్శి లు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, ఈ గంగాధర్ మరియు కుర్లెపు గంగాధర్, రేపల్లి సాయిప్రసాద్,శానం బాలాజీ మరియు బూత్ అధ్యక్షులు మరియు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News
15 Mar 2025 14:50 PM