No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బోధన్ ఏక చెక్రేశ్వర ఆలయానికి కల్లూరు గ్రామం నుండి పశు గ్రాసం
11.04.2025.. బోధన్ ఏక చకేశ్వరా గోశాల కి ఈ రోజు కల్లూరు గ్రామం నుండి దాతలు బస్వంత్ పటేల్ గారు, దుబాయ్ అంజన్న గారు, మేటి హన్మాండ్లు గారు, మెత్రీ కిరణ్ గారు, గోమాత సేవలో 250 గడ్డి కట్టలు పశుగ్రాసం పంపడం జరిగింది. సేవకులు ప్రసాద్ భిర్కూర్,సితలే రమేష్
Latest News
11 Apr 2025 16:00 PM
1
37

Newsread
For better experience and daily news update.
Download our app from play store.