No.1 Short News

Umar Fharooq
మూగజీవాలకు నీటి తొట్టెలను ఏర్పాటు చేయనున్న పంచాయితీ రాజ్ శాఖ
AP : వేసవికాలంలో ఎండలు చాలా తీవ్రంగా ఉండటంతో మూగ జీవాలు నీటి కొరకు ఇబ్బంది పడుతున్నాయని తెలిసి,దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించింది.మూగజీవాల దాహం తీర్చేందుకు ఈ నెలాఖరుకు 15 వేల నీటి తొట్టెలను నిర్మాణం చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ఉపాధి హామీ పథకం కింద 60 కోట్ల వ్యయంతో దీన్ని ప్రారంభిస్తున్నామని,డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వారు వివరించారు.ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ఉపాధి హామీ కార్మికులకు,క్షేత్రస్థాయి సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ అభినందించారు.
Latest News
16 Apr 2025 19:36 PM
1
9