

No.1 Short News
Umar Fharooqకాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గంలో దర్శి నియోజకవర్గం నాయకులు
జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గంలో దర్శి నియోజకవర్గం నాయకులు 2 ఉపాధ్యక్షులు, 1 ప్రధాన కార్యదర్శుల,1 కార్యదర్శి తో నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఆమోదించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ సైదా, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి, లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఉపాధ్యక్షులుగా గోరంట్ల కోటేశ్వరరావు దర్శి మండలం,మిట్ట సంజీవరెడ్డి దొనకొండ మండలం,ప్రధాన కార్యదర్శి కాటం వెంకటరమణారెడ్డి కుర్చేడు మండలం,కార్యదర్శి కొప్పుల సాయి తాళ్ళూరు మండలం,
Latest News
18 Apr 2025 18:05 PM