No.1 Short News

Umar Fharooq
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
వేసవికాలం దృష్ట్యా పశువులకు దాహం తీర్చేనీటితొట్టెల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గురువారం ప్రకాశం భవనంలో డ్వామా అధికారులతోనూ, ఎంపీడీవోలతోనూ ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.మంజూరు అయిన నీటితొట్టెల నిర్మాణాలను ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
Latest News
18 Apr 2025 18:04 PM
0
10