

No.1 Short News
Umar Fharooqఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘ బృందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్ధిక సంఘ బృందం ఈరోజు తిరుపతి లో పర్యటించారు ఈ సందర్బంగా తిరుపతి లో నిర్వహించిన అర్బన్ లోకల్ బాడీస్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ షేక్ సజీల గుంటూరు నగర అభివృద్ధి గురించి,అభివృద్ధి కి అవసరమైన ఫండ్స్ గురించి సమావేశంలో ప్రసంగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా,సెక్రటరీ రిత్విక్ రాజానమ్ పాండేIAS ,ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ IAS , అడిషనల్ డైరెక్టర్ చల్లా అనురాధ , జాయిన్ డైరెక్టర్ గోపాలకృష్ణరెడ్డి, EE సుందర్ రామి రెడ్డి, వివిధ కార్పొరేషన్లు మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
19 Apr 2025 12:37 PM